సీఎం సొంత జిల్లాలో గెలిచాం: కిషన్ రెడ్డి

53చూసినవారు
సీఎం సొంత జిల్లాలో గెలిచాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. 'సీఎం రేవంత్ సొంత జిల్లాలో గెలిచాం. తెలంగాణలో 8 సీట్లు గెలిచాం.. ఆరు నుంచి ఏడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచాం. సీఎం గతంలో గెలిచిన మల్కాజిగిరిలో మాకు నాలుగు లక్షల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగింది. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పేరుమీద మజ్లీస్ పార్టీ పోటీ చేసింది' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్