పిచ్ మట్టి రుచి ఎలా ఉంది: మోదీ

73చూసినవారు
పిచ్ మట్టి రుచి ఎలా ఉంది: మోదీ
టీమిండియా క్రికెటర్లతో ప్రధాని మోదీ ఆయన నివాసంలో ముచ్చటించారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ టీ20 వరల్డ్ కప్ టోర్నీ టూర్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ మట్టిని నోట్లో వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది అని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఆటగాళ్లు అంతా నవ్వుల్లో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్