‘లఖ్ పతి దీదీ’ పథకం ఏమిటి..?

551చూసినవారు
‘లఖ్ పతి దీదీ’ పథకం ఏమిటి..?
దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు 'లఖ్ పతి దీదీ' పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడీ బల్బు తయారీ, డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో 2 కోట్ల మంది గ్రామీణ మహిళలను లఖ్ పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్