అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణానికి కారణం.. 'అందంపై అమితాసక్తి.. ఆహార్యంపై ఎడతెగని ప్రేమేనట'. అందం కోసం చాలా సర్జరీలు చేసుకుందంట. అంతేగాక.. తిండి కూడా తగ్గించేసి రెగ్యులర్గా డైట్ కంట్రోల్ చేసేదట. దీంతో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు.. విటమిన్లు అందకపోవడంతో హైబీపీ, గుండెపోటుకు దారి తీసి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.