నాపై కుట్రలు జరుగుతున్నాయి: ఎంపీ రఘురామ

85చూసినవారు
నాపై కుట్రలు జరుగుతున్నాయి: ఎంపీ రఘురామ
తనను శాశ్వతంగా నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరంలో కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ రఘురామ పాల్గొని మాట్లాడుతూ.. ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. ఆ మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుకుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారని రఘురామ వాపోయారు. చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్