‘వాట్సప్' భారత్ లో సేవలు నిలిపివేయదు: కేంద్రం

85చూసినవారు
‘వాట్సప్' భారత్ లో సేవలు నిలిపివేయదు: కేంద్రం
భారత్ లో వాట్సప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసుల నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను వాట్సప్, దాని మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో సభ్యుడు వివేక్ తంఖా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్