వియత్నాం కొత్త అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు?

85చూసినవారు
వియత్నాం కొత్త అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు?
వియత్నాం కొత్త అధ్యక్షుడిగా టో లామ్‌(66) నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంట్‌ 2024, మే 22న ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన భద్రతా సంస్థల అధిపతిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్