ఫోన్ ట్యాపింగ్ చేయమని అధికారులకు చెప్పింది ఎవరంటే

1538చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ చేయమని అధికారులకు చెప్పింది ఎవరంటే
ఇటీవల అరెస్టైన అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాము ట్యాప్ చేశామని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు అప్పట్లో వ్యాన్ లో సర్వర్లు పెట్టుకొని ట్యాప్ చేశామని తెలిపారు. అదే విధంగా ప్రతిపక్ష నేతల డబ్బులు తరలించే వాహనాలను కనుక్కొని ఆ డబ్బు పట్టుబడే విధంగా చేశామని, ప్రభుత్వ వాహనాల్లోనే బీఆర్ఎస్ డబ్బును తరలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్