అవనిగడ్డ అభ్యర్థిని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకట
ించారు. టీడీపీకి చెందిన బుద్ధ ప్రసాద్ ఇటీవలే జనసేనలో చేరారు. అవనిగడ్డ నుంచి బుద్ధ ప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొండ అభ్యర్థ
ిని రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. మరో వైపు రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.