నోయిడా యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం

70చూసినవారు
నోయిడా యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం
నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం లభ్యంకావడం కలకలం రేపుతోంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని వెలికితీసారు. కాగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని..ఇక ఎప్పటిలానే ఆదివారం కూడా గొడవ జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అత్త, భర్త ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్