డబ్బులు లేవని.. పోటీ చేయనన్నారు..

73చూసినవారు
డబ్బులు లేవని.. పోటీ చేయనన్నారు..
శిరోమణి అకాలీ దళ్ చండీగఢ్ లోక్‌సభ అభ్యర్థి హర్దీప్ సింగ్ సైనీ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని, నేతల నుంచి మద్దతు కొరవడిందని కారణాలు చెబుతూ ఆయన పార్టీని వీడారు. హర్దీప్ సింగ్ సైనీ బీజేపీ చేరనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో చివరి దశల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్