కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు (వీడియో)

53చూసినవారు
వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల జిల్లాలోని మల్యాల గ్రామ మహిళలు ఆయనను నిలదీశారు. పంటకు సమయానికి నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడేమో కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ఎదురుచూస్తున్నా ధాన్యాన్ని తూకం వేయడం లేదని అన్నారు. దీనికి సమాధానంగా 'ఇచ్చాం అమ్మా.. రెండుసార్లు ఇచ్చాం.. నమస్కారం' అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్