మణిపూర్లో కొందరు మహిళలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంలో ఏ గుర్తు నొక్కినా అది బీజేపీకే వెళ్తోందని ఆరోపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడి పోలింగ్ బూత్లోని ఈవీఎం మెషీన్లు ధ్వంసం చేశారు. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.