దారుణం: పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదని పొడిచారు

1072చూసినవారు
దారుణం: పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదని పొడిచారు
మహారాష్ట్రలోని భివాండిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో జవాబు పత్రం చూపించలేదన్న కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచరులు దాడి చేశారు. అనంతరం కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్