యాదాద్రిలో ముగిసిన అఖండ హరినామ సంకీర్తన

665చూసినవారు
భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ హైదరాబాద్ శివప్రసాద్ సుధారాణిల పర్యవేక్షణలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణమాస అఖండ హరి నామ సంకీర్తన శనివారంతో ముగిసింది. గత నెల 17వ తారీకు నుండి నేటి వరకు 30 రోజులపాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ భాస్కర్, ప్రధాన అర్చకులు మాట్లాడుతూ. నిత్య హరినామ సంకీర్తనకు దేవాదాయ శాఖ కృషి చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్