భువనగిరి: ఎండలతో బెంబేలు

82చూసినవారు
యాదాద్రి జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. మంగళవారం జిల్లాలో అత్యధికంగా బొమ్మలరామారం మండలం మర్యాలలో 42. 6 అత్యల్పంగా ఆలేరు మండలం శారాజీపేటలో 39. 4డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విపరీతమైన ఎండలతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్