బిజెపి కిసాన్ మోర్చ రైతు సమ్మేళనం

85చూసినవారు
భువనగిరిలో ఆదివారం బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కిషన్ మోర్చ రైతు సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా రైతులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్