సిపిఎం పార్టీ గెలుపుకు సహకరించాలి: చెరుపల్లి సీతారాములు

78చూసినవారు
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సోమవారం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కోరారు. జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు పాలడుగు భాస్కర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్