యాదాద్రిలో భక్తుల రద్దీ

551చూసినవారు
యాదాద్రిభువనగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. మే డే సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్