యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

76చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదురుగా ధాన్యం రాశులను ఆరబోసి వలిగొండ మండలం రైతుల ఆందోళన చేశారు. వలిగొండ మండలంలోని గోకారం, సంగెం, వర్కట్పల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాక్టర్ల ద్వారా రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్