గణపతి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్

2830చూసినవారు
గణపతి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో శ్రీ లక్ష్మి యువజన సంఘము శివ గల్లిలోని మహా గణపతికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవ దేవుడైన గణనాథుడిని వేడుకున్నానన్నారు. ప్రజలందరూ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్