అంబేద్కర్ కు నివాళులర్పించిన క్యామ మల్లేష్

54చూసినవారు
యాదాద్రి జిల్లా కేంద్రంలో ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్ గౌడ్, కిరణ్ కుమార్, జనగాం పాండు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్