యాదాద్రి శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

65చూసినవారు
యాదాద్రి శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అద్దాల మండపంలో ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. అమ్మవారికి జరిగే ఈ వేడుకల్లో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ఆలయ ముఖ మండపంలో మొదటగా శ్రీమన్యు సూక్త పారాయణం జరిపి, ప్రత్యేకంగా కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన జరిపి సాయంత్రం అమ్మవారిని తిరువీధుల గుండా ఊరేగించి, మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్