యాదాద్రిని సందర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

61చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో ఈవో భాస్కరరావు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు ఆలయ పండితులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్