యాదాద్రి శ్రీవారికి తిరువీధి సేవ

375చూసినవారు
యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఆదివారం స్వామివారి తిరువీధి సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో తిరువీధుల్లో స్వామి వారిని, అమ్మ వారికి వెండి జోడి సేవ జరిపారు. భక్తులు‌ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్