మానవత్వం చాటుకున్న మంత్రి కొండా సురేఖ

588చూసినవారు
హైదరాబాద్ వరంగల్ మార్గమధ్యలో, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న మంత్రి కొండ సురేఖ తన కాన్వాయ్ ని ఆపి, అంబులెన్స్ పిలిపించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్