చౌటుప్పల్ కు బయలుదేరిన బిజెపి శ్రేణులు

53చూసినవారు
భువనగిరి బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు సోమవారం చౌటుప్పల్ ఎండల కేంద్రంలో జరగబోయే బిజెపి భారీ బహిరంగ భకు బయలుదేరాయి. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం చేపట్టబోయే ఈ కార్యక్రమానికి పట్టణ వ్యాప్తంగా ఉన్న బిజెపి శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సభకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్