శ్రీరాంమూర్తి గౌడ్ కు ఘన సన్మానం

1332చూసినవారు
శ్రీరాంమూర్తి గౌడ్ కు ఘన సన్మానం
యాదగిరిగుట్టలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు శుక్రవారం విజయవంతంగా ముగిసాయి. విజయవంతానికి కీలక భూమిక పోషించిన రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం తుర్కపల్లి మండల అద్యక్షుడు మారగొని శ్రీ రాంమూర్తి గౌడ్ చేసిన సేవలకు గుర్తింపుగా కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోలగాని జయరాం గౌడ్ ను శాలువా మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు, లక్ష్మణ్ గౌడ్, మహేందర్ గౌడ్, నర్సింహా గౌడ్, సత్య నారాయణ గౌడ్ తదితులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్