నందనం: క్షేత్రపాలకుడికి విశేష పూజలు

63చూసినవారు
భువనగిరి మండలం నందనం గ్రామ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు విశేషంగా ఆకుపూజ నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం స్వామివారికి సింధూర క్షేపం నిర్వహించి తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా పూజను నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్