వందే భారత్ రైళ్లలో 2 కోట్ల మంది ప్రయాణం

74చూసినవారు
వందే భారత్ రైళ్లలో 2 కోట్ల మంది ప్రయాణం
వందే భారత్ రైళ్లలో ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ- వారణాసి మధ్య తొలి సర్వీసు మొదలు ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో 2 కోట్ల మందికిపైగా రాకపోకలు సాగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో.. ముఖ్యంగా యువతలో ఈ రైళ్లు గణనీయమైన ప్రజాదరణను పొందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్