భువనగిరి బస్టాండ్ లో చోరీ

7337చూసినవారు
భువనగిరి బస్టాండ్ లో చోరీ
భువనగిరి బస్టాండ్ లో బుధవారం దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి జేబులోని పర్సు చోరీకి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి నల్గొండకు వెళ్లడానికి భువనగిరి బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా దుండగులు జేబులోని పర్సును దొంగలించారు. వెంటనే పోలీసులు ప్రయాణికులను బస్సు నుండి కిందకు దింపి వేతకగా ఫలితం లేకుండా పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్