Apr 15, 2024, 12:04 IST/మిర్యాలగూడ నియోజకవర్గం
మిర్యాలగూడ నియోజకవర్గం
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డ్రగ్ ఇన్స్పెక్టర్
Apr 15, 2024, 12:04 IST
నల్గొండలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఫార్మసీ అనుమతి కోసం 20,000 డిమాండ్ చేశాడు. భాదితుడు సోమశేఖర్కు రూ. 18 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.