వైసీపీ ప్రభుత్వం పంచభూతాలను సైతం మింగేసింది: చంద్రబాబు

65చూసినవారు
వైసీపీ ప్రభుత్వం పంచభూతాలను సైతం మింగేసింది: చంద్రబాబు
'వైసీపీ ప్రభుత్వం పంచభూతాలను సైతం మింగేసింది. భూములు, గనులు, ఎర్రచందనం, అటవీ సంపదను భారీ ఎత్తున దోచేసింది. విశాఖలో రామానాయుడు స్టూడియోకు నేను ఇచ్చిన భూములని అక్రమంగా రెసిడెన్షియల్‌ క్లాసిఫికేషన్‌ చేసి వాటా కొట్టేయాలని చూశారు. 12.51 ఎకరాల ఓల్డేజ్‌ హోమ్‌ భూమిని విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ కొట్టేయాలని చూశారు. దసపల్లా భూముల్లోనూ అక్రమంగా అపార్ట్‌మెంట్లు నిర్మించారు.' అని చంద్రబాబు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్