రూ.100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయం (వీడియో)

607చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాలశాఖకు చెందిన రూ.100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా సరే నివ్వెరపోవడం ఖాయం. రుషికొండపై జగన్‌ నిర్మించిన భవనంలా ఉంది. రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున ఈ భవన నిర్మాణం సాగింది. ఈ భవనానికి ఒక పక్కన ఆర్ట్స్‌ కాలేజీలో హెలీ ప్యాడ్‌ ఉంది.

సంబంధిత పోస్ట్