ఏపీసీసీ ఆధ్వర్యంలో మంగళగిరిలో వైఎస్ జయంతి సభ

54చూసినవారు
ఏపీసీసీ ఆధ్వర్యంలో మంగళగిరిలో వైఎస్ జయంతి సభ
AP: ఏపీసీసీ ఆధ్వర్యంలో మంగళగిరి వేదిక‌గా దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సభను నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఇత‌ర నేత‌లు సభలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్