భారత్‌లో ఆర్థిక మాంద్యం 'సున్నా'

64చూసినవారు
భారత్‌లో ఆర్థిక మాంద్యం 'సున్నా'
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న దేశాల్లో జర్మనీ అగ్రస్థానంలో ఉంది. జర్మనీలో 73 శాతం ఆర్థికమాంద్యం నమోదు కాగా.. ఇటలీలో 65 శాతం, యూకేలో 53శాతం, అమెరికాలో 45 శాతం నమోదైంది. అయితే భారత్ పరిస్థితి వీటికి భిన్నంగా సున్నా శాతం మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నివేదిక వివరాలు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్