సూర్యాపేట హుజునగర్ మండలం: పల్లె పల్లె లో రైతు బంధు

161చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భీమా పథకం ఈ రోజు హుజుర్ నగర్ మండలం ముగ్ధునగర్ లో ప్రారంభించారు. రైతుల నుండి ఇన్సూరెన్స్ నామిని వివరాలు సేకరిస్తున్నరు. ఈ కార్యక్రమం లో రైతుసమన్వయసమితి కోఆర్డినేటర్ రాయల వెంకటేశ్వర్లు, AEO ప్రకాష్ గౌడ్ కమిటీ సభ్యులు కొనగంటి వెంకటరెడ్డి, ప్రతికంఠంభారతి మరియు రైతులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :