నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయం సాధించటం ఖాయమని ఆయన తనయుడు నితిన్ కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. లోకల్ యాప్తో మాట్లాడిన నితిన్ కృష్ణ.. నూజివీడు నియోజకవర్గంలో దాదాపు 80 శాతం ఓట్లు టీడీపీకే పడతాయని అన్నారు. అంతేకాకుండా తన తండ్రి కోసం కుటుంబమంతా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.