అన్నమయ్యలో టీడీపీకి ఎదురుదెబ్బ

62చూసినవారు
అన్నమయ్యలో టీడీపీకి ఎదురుదెబ్బ
అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీని వీడి వంద కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పాలన మెచ్చి వైసీపీలో చేరుతున్నామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్