ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యం దిశగా సాగుతున్నారు. టీడీపీ 15, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.