ఏపీ లోక్‌సభ స్థానాల్లో కూటమి జోరు

83చూసినవారు
ఏపీ లోక్‌సభ స్థానాల్లో కూటమి జోరు
ఏపీ లోక్‌సభ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోరు కొనసాగుతోంది. శ్రీకాకుళంలో TDP అభ్యర్థి రామ్మోహన్నాయుడు (46,858), విజయనగరంలో TDP అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు (20,016), విశాఖలో TDP అభ్యర్థి భరత్ (28,332), అనకాపల్లిలో BJP అభ్యర్థి CM రమేశ్ (14,618) ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అరకు ఎంపీ స్థానంలో మాత్రం YCP అభ్యర్థి తనూజ రాణి 8,935 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.

సంబంధిత పోస్ట్