ఆధిక్యంలో ప్రజ్వల్ రేవణ్ణ

77చూసినవారు
ఆధిక్యంలో ప్రజ్వల్ రేవణ్ణ
కర్ణాటకలో హసన్ లో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్ పై 2369 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇటీవల మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలతో ప్రజ్వల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్