సీఎం చంద్రబాబు ఇవాళ వైద్యారోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. వైద్యారోగ్య శాఖలో వెెంటనే చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.