తిరుమలలో విషాదం నెలకొంది. ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. కారు అదుపుతప్పి డివైడర్ను దాటి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన భవాని అనే భక్తురాలు మరణించింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.