పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఈ నెలాఖరుకు ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించేందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈసీ అనుమతి ఇచ్చిన వెంటనే ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్