జనసేన అధికార ప్రతినిధులు వీరే

మండపేట నియోజకవర్గంలో పలువురు అనధికారంగా జనసేన పార్టీ పదవులతో చలామణి అవుతున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే పార్టీకి వారికి ఎలాంటి సంబంధంలేదంటూ గురువారం ఒక ప్రకటన విడుదలచేశారు. సరాకుల అబ్బులు, కొమ్మిశెట్టి సూరిబాబు, దాలపర్తి శ్రీనివాస్, నామాల చంద్రరావు, కుంచె ప్రసాద్, తుట్టుపు నాగరాజు, వల్లూరి సత్యప్రసాద్ లు మాత్రమే పార్టీ ప్రతినిధులని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్