టీడీపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల న్యాయవాదుల సదస్సు శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం అని అన్నారు. కర్నూలు టిడిపి అధ్యక్షుడు బిటి నాయుడు, బీద రవిచంద్రయాదవ్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నాగరాజు హాజరై పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్