నేడు, రేపు ఉద్యోగులకు వైద్య పరీక్షలు

51చూసినవారు
నేడు, రేపు ఉద్యోగులకు వైద్య పరీక్షలు
అనారోగ్య కారణాలతో ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతున్న ఉద్యోగులకు ఈ నెల 14, 15వ తేదీల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు శనివారం తెలిపారు. సీ. క్యాంపులోని హెల్త్ డిస్పెన్సరీలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు విధిగా స్క్రీనింగ్ టెస్టుకు హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్