వైసీపీని వీడి 30 కుటుంబాలు టిడిపిలో చేరిక

573చూసినవారు
వైసీపీని వీడి 30 కుటుంబాలు టిడిపిలో చేరిక
గడివేముల మండలంలోని బిలకల గూడూరు గ్రామానికి చెందిన పలువురు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. శనివారం కల్లూరు లో గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల టిడిపి పార్లమెంట్ సభ్యుడు గౌరు వెంకట్ రెడ్డి సమక్షంలో బిలకల గూడూరు గ్రామానికి చెందిన దాదాపు 30 మంది కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో చేరారు. గౌరు వెంకటరెడ్డి టీడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్