ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాష తెలుగులోనే ఆమె ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. దగ్గుబాటి పురందేశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించారు.